- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పులి కలకలం రేపింది. రుద్రారం దగ్గర అక్కడ పనిచేసే రైతులకు పెద్దపులి కనిపించింది. పులి తారసపడడంతో రైతులు భయంతో పరుగులు తీశారు. అనంతరం ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు త్వరితగతిన పులిని బంధించాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. మరోవైపు పులి దాడి ఘటనలో బాధితులను పరామర్శించేందుకు జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటిస్తున్నారు.
Next Story