Rafale jets : మూడు రఫేల్ యుద్ధవిమానాలు నేడు భారత్‌కు చేరుకున్నాయి.

by  |
Rafale jets : మూడు రఫేల్ యుద్ధవిమానాలు నేడు భారత్‌కు చేరుకున్నాయి.
X

ఫ్రాన్స్‌లో ప్రయాణం ప్రారంభించిన ఈ మూడు రఫేల్ యుద్ధవిమానాలు ఎక్కడా ఆగకుండా నేరుగా భారత్‌కు చేరుకున్నాయని భారత వాయుసేన తాజాగా ప్రకటించింది. మార్గమధ్యంలో ఇంధనం నింపాల్సి వచ్చిందని, యూఏఈ వాయుసేన సహకారంతో విమానం గాల్లో ఉండగానే రీఫ్యూలింగ్ జరిగిందని తెలిపింది.


Next Story

Most Viewed