- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, శేరిలింగంపల్లి : ప్లే కార్డులు ఆడుతున్న 13 మంది జూదరులను అరెస్ట్ చేశారు ఎస్ ఓటీ పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని మణికొండ ప్రిస్టిన్ కమ్యూన్ లో సీజే నీరజ్ కుమార్, సీజే రమణ అనే వ్యక్తులు గత కొంతకాలంగా జూదశాలతో పాటు ఇల్లీగల్ గేమింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడులు చేసిన మాదాపూర్ జోన్ ఎస్ ఓటీ పోలీసులు 13 మంది జూదగాళ్లను అరెస్టు చేసి గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
వారి వద్ద నుండి రూ.8600 నగదుతో పాటు నిర్వాహకుల బ్యాంక్ అకౌంట్ లోని రూ. కోటి 80 లక్షలను ఫ్రీజ్ చేశారు. వారి వద్ద నుండి 19 మొబైల్ ఫోన్ లు, 493నాణేలు, ఒక పోకర్ ప్లేయింగ్ బోర్డు, 3 పోకర్ కార్డ్ గార్డ్, 8 సెట్ల ప్లే కార్డులు, 6 కార్లు, ఐదు ఐడ్ జాక్ కార్డ్స్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Next Story