- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నిజామాబాద్ రూరల్: రూరల్ మండలంలోని గుండారం గ్రామంలో ఎల్లయ్య (30)అనే యువకుడు కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్.ఐ లింబాద్రి తెలిపారు. శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్.ఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని సందర్శించి పంచనామ నిర్వహించి అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టం నిమిత్తం తరలించామని ఎస్సై పేర్కొన్నారు. ఎల్లయ్య మృతితో గుండారం గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుడు ఎల్లయ్య గ్రామస్థులందరితో కలిసి మెలిసి ఉండేవాడని గ్రామస్తులు పేర్కొన్నారు.
Next Story