ఏపీలో పెరుగుతున్న వింత వ్యాధి బాధితుల సంఖ్య

by  |
ఏపీలో పెరుగుతున్న వింత వ్యాధి బాధితుల సంఖ్య
X

దిశ,వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లాలో వింతవ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతోంది. భీమడోలు మండలం పూళ్లలో వింత వ్యాధి బాధితుల సంఖ్య 31కు చేరింది. చుట్టు పక్కల గ్రామాలకు వింత వ్యాధి విస్తరిస్తోంది. గుండు గొలను, అరుంధతీ కాలనీ,వడ్లకట్ల, అర్జావారి గూడెంలోనూ వింత వ్యాధి సోకింది. కాగా భీమడోలులో వైద్యులు ఇద్దరికి చికిత్స అందించారు. మరో ముగ్గురిని ఏలూరుకు తరలించారు. ఆహార పదార్థాల శాంపిల్స్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించారు.


Next Story

Most Viewed