- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మహాత్ముడు ప్రారంభించిన ఆ మహత్తర ఉద్యమానికి 92 ఏళ్లు!
by Javid Pasha |

X
దిశ, ఫీచర్: భారతదేశంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన శాసనోల్లంఘనలో భాగంగా భారత జాతీయ కాంగ్రెస్ జరిపిన అహింసా ఉద్యమమే ఉప్పు సత్యాగ్రహం. మహాత్మాగాంధీ నేతృత్వంలో 1930 మార్చి 12న, 79 మంది సత్యాగ్రహ వాలంటీర్లతో సబర్మతీ ఆశ్రమం నుంచి మొదలైన ఈ యాత్ర 24 రోజుల తర్వాత 1930 ఏప్రిల్ 6న దండి వద్ద ముగిసింది. మొత్తం 384 కి.మీ. దూరం వేల మంది సత్యాగ్రహులతో కొనసాగిన ఈ పాదయాత్రకు గుజరాత్ తీరంలోని దండి వద్ద ఉప్పు తయారుచేసి ముగింపు పలికారు. అంతేకాదు ఈ యాత్ర కోట్లాది భారతీయులు బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడానికి స్ఫూర్తినిచ్చింది.
Next Story