35 మంది జర్నలిస్టుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం

by Disha Web Desk 12 |
Central Government Financial Assistance To 35 Journalists Families
X

దిశ, వెబ్‌డెస్క్: Central Government Financial Assistance To 35 Journalists' Families| కరోనా కాలంలో మరణిచిన 35 మంది జర్నలిస్టుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనాతో మరణించిన 35 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ₹ 5 లక్షల ఆర్థిక సహాయం అందించడానికి జర్నలిస్ట్ వెల్ఫేర్ స్కీమ్ కమిటీ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అలాగే ప్రమాదంలో గాయపడి శాశ్వత అంగవైకల్యంతో బాధపడుతున్న ఇద్దరు జర్నలిస్టులకు కూడా సహాయం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. మొత్తం రూ. 1.81 కోట్ల సహాయాన్ని ఈ కమిటీ ఆమోదించింది.


Also Read: ప్రధాని మోదీ వంట‌ మనిషికి తీవ్ర అవ‌మానం.. నిరసనకు దిగిన యాదమ్మ


Next Story

Most Viewed