- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సర్పంచ్ కుటుంబానికి అండగా ఉంటా : గంప శశాంక్
దిశ, భిక్కనూరు : గుండెపోటుతో మృతి చెందిన సర్పంచ్ కుటుంబానికి అండగా నిలబడతానని ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ తనయుడు గంప శశాంక్ భరోసా నిచ్చాడు. భిక్కనూరు మండలం ర్యా గట్ల పల్లి గ్రామ సర్పంచ్ మంతూరి గంగయ్య గుండెపోటుతో మృతి చెందిన విషయం విధితమే. ఆదివారం నాడు ఆయన గ్రామానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని భార్య రాణికి, కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు. ఆయన వెంట టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు బుర్రి రంజిత్ వర్మ, గ్రామ ఉపసర్పంచ్ అనసూయ, సొసైటీ డైరెక్టర్లు నాగన్న గారి మల్లారెడ్డి, బాలరాజు, గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సాయిలు, సిద్ధ రామేశ్వరాలయ పునర్ నిర్మాణ కమిటీ డైరెక్టర్ ధర్మ గారి నీలం రెడ్డి, పాలకేంద్రం అధ్యక్షులు లింబా రెడ్డి, మండల యువజన విభాగం ఉపాధ్యక్షులు బద్దం రాకేశ్ రెడ్డి, గ్రామ యూత్ అధ్యక్షులు రవి, రంజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.