- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రికార్డు స్థాయిలో నమోదైన పత్తి ధర

X
దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో సోమవారం క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.11,000 ధర పలికింది. ఇప్పటివరకు ఈ సంవత్సరంలోనే అత్యధిక రేటు సోమవారం నమోదు కావడం విశేషం. నవంబర్, డిసెంబర్ ప్రథమార్థంలోనే రూ.8000 పై బడి రేటుతో చాలా మంది రైతులు పత్తిని అమ్ముకోగా కొందరు రైతులు ప్రస్తుతం విక్రయిస్తున్న పత్తికి భారీగా ధర పలుకుతోంది.
Next Story