రికార్డు స్థాయిలో నమోదైన పత్తి ధర

by Nagaya |   ( Updated:2022-03-28 07:58:43.0  )
రికార్డు స్థాయిలో నమోదైన పత్తి ధర
X

దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో సోమవారం క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.11,000 ధర పలికింది. ఇప్పటివరకు ఈ సంవత్సరంలోనే అత్యధిక రేటు సోమవారం నమోదు కావడం విశేషం. నవంబర్, డిసెంబర్ ప్రథమార్థంలోనే రూ.8000 పై బడి రేటుతో చాలా మంది రైతులు పత్తిని అమ్ముకోగా కొందరు రైతులు ప్రస్తుతం విక్రయిస్తున్న పత్తికి భారీగా ధర పలుకుతోంది.



Next Story

Most Viewed