- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏసీబీ వలలో ఆర్ అండ్ బి ఈఎన్సీ మోహన్ నాయక్
by Jakkula.Mamatha |
ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీ (ENC) మోహన్ నాయక్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.

X
దిశ, శేరిలింగంపల్లి: ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీ (ENC) మోహన్ నాయక్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. మియాపూర్లో ఉన్న మోహన్ నాయక్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన కార్యాలయాలు, బంధువులు, అత్యంత సన్నిహితుల ఇళ్లలో మొత్తం 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు బృందాలుగా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన ఈ తనిఖీల్లో భారీగా ఆస్తి పత్రాలు, నగదు, కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆర్ అండ్ బీ శాఖలో అత్యంత కీలకమైన స్థానంలో ఉన్న ఉన్నతాధికారి ఇల్లే లక్ష్యంగా ఈ స్థాయిలో దాడులు జరగడం అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
Next Story






