- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఏపీ ప్రజలకు ప్రధాని సర్ప్రైజ్.. భీమవరంలో పాటపాడిన మోడీ
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: భీమవరంలో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. అనంతరం అల్లూరి కుటుంబ సభ్యులను ప్రధాని సన్మానించారు. ఈ సందర్భంగా పెదఅమీరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ముందుగా ''తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా'' అంటూ ప్రధాని తెలుగులో ప్రసంగం ప్రారంభించి, తెలుగులోనే ప్రధాని అల్లూరిని కొనియాడటం అందరినీ ఆశ్చార్యానికి గురిచేసింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. మన్యం వీరుడు, తెలుగుజాతి యుగపురుషుడు అల్లూరి అని వ్యాఖ్యానించారు. అల్లూరి పోరాటానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు.
Next Story