డాక్టర్లను ఎమర్జెన్సీలో వాడుకుంటున్నారు.. ఆ తర్వాత వదిలేస్తున్నారు

by Dishafeatures2 |
డాక్టర్లను ఎమర్జెన్సీలో వాడుకుంటున్నారు.. ఆ తర్వాత వదిలేస్తున్నారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆయుష్​ వైద్యులను ఎమర్జెన్సీలో వాడుకొని, ఆ తర్వాత వదిలేస్తున్నారని నేషనల్​ మెడికల్ అసోసియేషన్ ​ఫైరైంది. రాష్ట్రంలోని వివిధ సోషల్ ​వెల్ఫేర్​ గురుకులాల్లో పనిచేస్తున్న 25 మంది డాక్టర్లకు ప్రభుత్వం తీవ్ర సమస్యలను సృష్టిస్తుందన్నారు. నోటిఫికేషన్​లో హెల్త్​ సూపర్​వైజర్​ అని పేర్కొని, స్టాఫ్​ నర్సు హోదా కంటే తక్కువ శాలరీలు ఇస్తున్నారన్నారు. అంతేగాక కొవిడ్​ టైంలో పని చేయించుకొని, ఆ తర్వాత కొందరు డాక్టర్లను తొలగించడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలంటూ నేషనల్​మెడికల్​ అసోసియేషన్​శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది.


Next Story

Most Viewed