కేంద్రమంత్రిని కలిసి నిధులు ఇవ్వాలని అడిగిన ఎంపీ

by S Gopi |   ( Updated:2022-03-06 16:57:10.0  )
కేంద్రమంత్రిని కలిసి నిధులు ఇవ్వాలని అడిగిన ఎంపీ
X

దిశ, బోథ్: హైదరాబాద్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఎంపీ సోయం బాపురావు, రైల్వే బోర్డు మెంబర్ జి వి రమణ కలిశారం. బోథ్ మండలం పొచ్చేర జలపాతం అభివృద్ధికి రూ. 10 కోట్ల నిధులు ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చారు. కేంద్ర మంత్రి వెంటనే స్పందించి సమావేశాల కన్నా ముందే ఆ నిధులను మంజూరు చేయిస్తానని ఇస్తానని హామీ ఇచ్చారు.



Next Story

Most Viewed