- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రెండేళ్ల తర్వాత భద్రాద్రి శ్రీరాముడి కళ్యాణం
by Vinod kumar |

X
దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా కారణంగా గత రెండేళ్లుగా కేవలం అధికారులు, కొందరు భక్తుల మధ్యనే జరిగిన సీతారాముల కళ్యాణం.. అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే కళ్యాణోత్సవానికి భక్తులకు అనుమతివ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కళ్యాణం నిర్వహించే మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ఎండోమెంట్ కమిషనర్ను మంత్రి ఆదేశించారు.
Next Story