- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఛీ..ఛీ.. ప్రియుడితో పదేళ్ల నుంచి అదే పని.. చివరకు...

X
దిశ, వెబ్ డెస్క్: తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను వారిద్దరూ కలిసి హత్య చేశారు. ఆ తర్వాత పదేళ్లుకు అసలు విషయం బయటపడింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ఝాన్సీకి చెందిన ఓ మహిళకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే, తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని వీరిద్దరూ కలిసి ఇంట్లో పాతిపెట్టారు. అనంతరం తన భర్త కబనపడటంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎంత వెతికినా కూడా అతడి ఆచూకీ దొరకలేదు. అప్పటి నుంచి పదేళ్ల వరకు అతడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. అయితే, ఇటీవలే వీరిద్దరకి ఆర్థిక విషయాల్లో గొడవలు జరిగాయి. దీంతో అతడ ప్రియురాలిని, ఆమె కూతురిని హత్య చేశాడు. ఈ కేసు విషయమై నిందితుడిని విచారించగా అసలు విషయాలు బయటకొచ్చాయి.
Next Story