- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
'నన్ను చూసి మీ కుక్క మొరుగుతోంది' అంటూ ముగ్గురిపై దాడి
by Dishanational1 |
X
దిశ, వెబ్ డెస్క్: 'నన్ను చూసి మీ కుక్క మొరుగుతోంది' అంటూ ఓ వ్యక్తి ముగ్గురిపై రాడ్డు దాడి చేశాడు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే... ఢిల్లీలోని పశ్చిమ విహార్ లో తన పొరిగింటి కుక్క మొరుగుతోంది అంటూ ఓ వ్యక్తి ముగ్గురిపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. అంతేకాకుండా కుక్కపై కూడా దాడి చేశాడు. దీంతో కుక్కతోపాటు వారిందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఇదంతా కూడా కాలనీలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story