- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
విషమంగా లాలూ ప్రసాద్ ఆరోగ్యం
న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) చీఫ్, మాజీ బీహార్ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పరిస్థితి తీవ్రంగా ఉంది. కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన శరీరంలో ఎలాంటి కదలికలు లేవని తనయుడు తేజస్వీ యాదవ్ తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. 'ఆసుపత్రిలో చేరిన రాజకీయ నాయకుడి శరీరంలో ఎటువంటి కదలికలు లేవు. ఆయన కండరాలు కీళ్ళలో ఎలాంటి స్పందన లేదు. లాలూజీ కోలుకోవాలని కుటుంబసభ్యులందరూ నమ్మకంగా ఉన్నారు' అని పేర్కొన్నారు. కిందపడిన తర్వాత లాలూకు మూడు చోట్ల ఫ్రాక్చర్ అయిందని తెలిపారు. గాయాలతో ఇతర అనారోగ్య సమస్యలు ఎక్కువై కదల్లేకుండా ఉన్నారని చెప్పారు. అంతకుముందు బుధవారం రాత్రే పరిస్థితి విషమించడంతో లాలూ ప్రసాద్ యాదవ్ను ఢిల్లీ ఎయిమ్స్కి వాయు మార్గంలో తరలించారు. అయితే చికిత్స అందిస్తున్న లాలూ ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేదని వైద్య సిబ్బంది తెలిపారు.