- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గంజాయి మత్తు మాయలో తండ్రి దారుణం.. ఆడపిల్లల ప్రాణాలు సేఫ్
by Dishanational2 |
X
దిశ, వెబ్డెస్క్ : గంజాయి మత్తులో ఏం చేస్తారో వారికే తెలియదు అంటారు. అయితే ఇలానే గంజాయి మత్తులో ఓ వ్యక్తి ఏకంగా ఇంటికే నిప్పు పెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే.. తిరుపతిలోని వెంకటపతి నగర్లో చిరు వ్యాపారం చేసుకొని జీవనం సాగించే కాకి సుదర్శన్ అనే వ్యక్తి ఇద్దరు ఆడపిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అయితే శనివారం గంజాయి సేవించి ఆ మత్తులో అర్థరాత్రి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ప్రమాదాన్ని స్థానికులు సరైన సమయంలో గుర్తించడంతో ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
Next Story