భీమ్ రాం ఆర్మీ ఆధ్వర్యంలో యువతి అంతిమ సంస్కారాలు

by S Gopi |
భీమ్ రాం ఆర్మీ ఆధ్వర్యంలో యువతి అంతిమ సంస్కారాలు
X

దిశ, అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం మోడల్ కాలనీకి చెందిన సంగేపు సింధు అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. విషాదకర పరిస్థితుల్లో ఉన్న యువతి కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో స్థానిక భీమ్ రాం ఆర్మీ, మోడల్ కాలనీ యూత్ సభ్యులు యువతి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అయితే యువతి మరణం పట్ల వ్యక్తమవుతున్న అనుమానాలను నివృత్తి చేసేలా విచారణ చేపట్టాలని యువకులు కోరుతున్నారు.



Next Story

Most Viewed