- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Free Entry: పర్యాటకులకు శుభవార్త.. ఆ ప్రాంతాల్లో 10 రోజులపాటు అందరికీ ఉచిత ప్రవేశం
దిశ, వెబ్డెస్క్: Free Entry at all Protected monuments, museums from Aug 5 to 15 Under Azadi Ka Amrit Mahotsav| దేశవ్యాప్తంగా ఉన్న స్మారక చిహ్నాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించే వారికి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గొప్ప అవకాశం కల్పించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా .. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక ప్రదేశాలను సందర్శించే వారికి ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తూ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అందులో భాగంగానే తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలు చార్మినార్ , గోల్కొండ కోట, ఆర్కియాలజికల్ సైట్ మ్యూజియం, వరంగల్లోని వరంగల్ కోట.. వీటిని సందర్శించే వారికి ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తూ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఆగస్టు 5 నుంచి 15 వరకు ఉచిత ప్రవేశం సందర్శికులందరికీ కల్పించగా.. విదేశీయులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: ఓయూలో 20 ఏళ్ల నుంచి పని చేస్తున్నాం.. మా జీతం ఇప్పటికీ రూ. 7 వేలే
𝗙𝗿𝗲𝗲 𝗘𝗻𝘁𝗿𝘆 𝗔𝘁 𝗔𝗹𝗹 𝗠𝗼𝗻𝘂𝗺𝗲𝗻𝘁𝘀 (𝗔𝘂𝗴𝘂𝘀𝘁 𝟱-𝟭𝟱):
— G Kishan Reddy (@kishanreddybjp) August 3, 2022
As part of 'Azadi ka #AmritMahotsav' and 75th I-Day celebrations, @ASIGoI has made Entry Free for the visitors/tourists to all its protected monuments/sites across the country,
from 5th -15th August, 2022 pic.twitter.com/NFuTDdCBVw
- Tags
- Hyderabad