- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రాష్ట్రపతితో భేటీ కానున్న కేజ్రీవాల్
by Dishanational4 |
X
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్లో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఆగస్టు 14న సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలు జాతీయ గీతాన్ని ఆలపిస్తూ.. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 25 లక్షల జాతీయ జెండాలను ఢిల్లీ పట్టణంలో పంపిణీ చేయనుందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కూడా అందజేయడం జరుగుతుందన్నారు. హర్ ఘర్ తిరంగా.. హర్ హాత్ తిరంగా కార్యక్రమాన్ని దేశ ప్రజలు విజయవంతం చేయాలని ఆయన కోరారు. అలాగే భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయాలన్నారు.
Next Story