- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 149 ట్రైన్స్ రద్దు!
by Disha Web |
X
దిశ, వెబ్డెస్క్: రైల్వే ప్రయాణికుల కోసం భారత రైల్వే శాఖ సామాన్యుడికి సైతం అనువుగా ఉండేలా.. ఎప్పుడూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు చేసి.. మరికొన్ని రైళ్లను మళ్లించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు జూలై 26న మొత్తం 149 ట్రైన్స్ను రద్దు చేసింది రైల్వే శాఖ.
అందులో 11 రైళ్లను రీషెడ్యూల్ చేయగా.. 34 రైళ్లను మళ్లిస్తునట్టు తెలిపింది. ప్రయాణికులు ముందస్తుగా జాబితాను తనిఖీ చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొకుండా ఉంటారని రైల్వేశాఖ సూచించింది.
Next Story