ప్రయాణికులకు అలర్ట్.. ఇవాళ ఆ ట్రైన్లు రద్దు

by Disha Web |
ప్రయాణికులకు అలర్ట్.. ఇవాళ ఆ ట్రైన్లు రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల పలు కారణాల వల్ల అనేక రైళ్లు రద్దు అవుతున్న విషయం తెలిసిందే. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా రద్దు అవుతుంటే.. మరికొన్ని జనాల లేమీ కారణంగా రద్దు చేస్తున్నారు. ముఖ్యంగా ఆదివారాల్లో ఎంఎంటీఎస్ ట్రైన్స్‌ను దక్షిణ మధ్య రైల్వేశాఖ తగ్గిస్తోంది. రద్దీ లేని మార్గాల్లో వీలైనంతవరకు సర్వీసులను ఆపేస్తుంది. ఈ క్రమంలో మరోసారి ఎంఎంటీఎస్ ప్రయాణికులకు రైల్వేశాఖ కీలక విషయం తెలియచేసింది. ఆదివారం (జూన్26న) పలు లోకల్ ట్రైన్స్ రద్దు చేస్తునట్లు రైల్వే శాఖ ట్విట్టర్ ద్వారా తెలిపింది.


Next Story

Most Viewed