- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
యూట్యాబ్ చూసి చోరీ చేస్తున్న విద్యార్థులు అరెస్ట్.. 30 బైక్లు స్వాధీనం

X
దిశ, వెబ్ డెస్క్: యూట్యూబ్ లో వీడియోలు చూసి బైక్ లను దొంగతనం చేస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరుకు చెందిన విజయ్ బండి, హేమంత్, గుణశేఖర్ రెడ్డి, భానుమూర్తి, పురుషోత్తమ్ నాయుడు, కార్తీక్ కుమార్ అనే ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను బనశంకరి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి రూ. 68 లక్షల విలువైన 30 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అందులో 27 బుల్లెట్ బైకులు, 2 పల్సర్ బైకులు, ఒక స్కూటర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చోరీలపై వరుసగా ఫిర్యాదులు రావడంతో నిఘా పెట్టి వీరిని అరెస్ట్ చేసిన్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story