- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
‘పదేళ్ల పాటు హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని’
by Disha Web Desk 2 |

X
దిశ, వెబ్డెస్క్: పదేళ్ల పాటు హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అని, ఏపీకి సంబంధించిన అంశంపై ఇక్కడ నిరసన జరపొద్దు అంటే ఎలా? అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రశ్నించారు. బుధవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్పై నిరసనలు వ్యక్తం చేస్తున్న ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు విధించడం, ఆందోళన చేయొద్దని కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం అర్ధరహితం అని మండిపడ్డారు. అసలు ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముంది అని ప్రశ్నించారు.
Next Story