- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తొక్కిసలాటలో ఎవరు చనిపోలేదు: అడిషనల్ సీపీ చౌహాన్
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిందని వస్తున్న వార్తలపై అడిషనల్ సీపీ చౌహాన్ స్పందించారు. తొక్కిసలాటలో ఎవరు చనిపోలేదని స్పష్టం చేశారు. ఈ తొక్కిసలాటలో సుమారు 20 మంది వరకు స్పృహకొల్పోయారని తెలిపారు. అలాగే తొక్కిసలాటపై సమగ్ర విచారణకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. జింఖానా గ్రౌండ్ వద్ద జరిగిన తొక్కిసలాటలో HCA అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వారిపై చర్యలకు పోలీసు అధికారులు సిద్దమైనట్లు తెలుస్తోంది.
Next Story