- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురవేస్తాం: CM KCR
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురవేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ అనంతరం కుమారస్వామి, ప్రకాష్ రాజ్ ఇతర కీలక నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు పాలసీ, జల విధానాన్ని త్వరలో రూపొందిస్తామన్నారు. ఈనెల 14న ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ తరపున ప్రచారం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. రాబోయేది రైతు ప్రభుత్వమే అని తెలిపారు. త్వరలో పార్టీ విధి విధానాలను రూపొందిస్తామన్నారు. కుమారస్వామి కర్ణాటక సీఎం కావాలని కాంక్షించారు.
Also Read....
Next Story