- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
Home > జిల్లా వార్తలు > వరంగల్ > సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు : దాస్యం వినయ్ భాస్కర్.
సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు : దాస్యం వినయ్ భాస్కర్.
by Aamani |
![సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు : దాస్యం వినయ్ భాస్కర్. సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు : దాస్యం వినయ్ భాస్కర్.](https://www.dishadaily.com/h-upload/2023/12/01/286224-5.webp)
X
దిశ, హనుమకొండ టౌన్ : బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు , కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు. నా గెలుపు జరిగింది అని, అధికారికంగా రావాలి అంటూ అన్నారు. గతంలో లాగా కూడా అపార్ట్మెంట్, దర్శన్, ప్రజలతో ముఖాముఖి, కార్యక్రమాలు నిర్వహిస్తాను అని, మూడోసారి ముఖ్యమంత్రి గా కేసీఆర్ ను చూడాలి అని, అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలి అన్నారు. నేను ఎప్పుడు గులాబీ కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉంటాను అని, సర్వేలు ఏదైనా బీఆర్ఏస్ 70 సీట్లు గెలవడం ఖాయం అని అన్నారు. గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అన్నారు. నేను ఎప్పటికీ ప్రజలతో ఉంటాను అని మాట్లాడారు.
Next Story