- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పురుగుల మందు తాగి ప్రేమికుల ఆత్మహత్య .. తండాలో ఉద్రిక్తత
by Dishafeatures2 |
X
దిశ, పాలకుర్తి : పురుగుల మందు తాగి ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లంపల్లి గ్రామ శివారు బిక్యా నాయక్ తండాకు చెందిన గుగులోతు రాజు (22), బానోతు దీపిక (16) గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో పురుగుల మందు తాగి ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే రాజు మాయ మాటలు చెప్పి దీపిక ఆత్మ హత్యకు చేసుకునేందుకు కారణమయ్యాడని ఆరోపిస్తూ దీపిక కుటుంబ సభ్యులు రాజు ఇంటి ముందు దీపిక మృతదేహాన్ని పూడ్చి పెట్టేందుకు గోయ్యి తీసే ప్రయత్నం చేస్తున్నారు. దింతో తండాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story