దిశ కథనంతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం

by Disha Web Desk 23 |
దిశ కథనంతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం
X

దిశ,మహబూబాబాద్ ప్రతినిధి: జిల్లా వ్యాప్తంగా వక్స్ బోర్డు భూములు కబ్జాకు గురైతున్నాయని దిశ దినపత్రిక "వక్స్ భూములు కబ్జా"అనే ప్రత్యేక శీర్షికను ప్రచురించింది. ఎట్టకేలకు గురువారం రెవిన్యూ యంత్రాంగం కదిలింది.డోర్నకల్ మండల పరిధి గొల్ల చర్ల సర్వే నెంబర్ 352లో వక్స్ బోర్డ్ భూమిని రెవిన్యూ డివిజనల్ అధికారి దత్తు సమన్వయంతో మండల సర్వేయర్ వెంకన్న,ఆర్.ఐ రామ ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించారు.నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు తెలిపారు.జిల్లా వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు భూములపై త్వరలోనే పూర్తి స్థాయిలో సర్వే చేయిస్తామని జిల్లా అధికారులు తెలిపారు.


Next Story