- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ప్రభుత్వ పాఠశాల
by Disha Web Desk 12 |
X
దిశ, వేలేరు: మండలంలోని చింతల తండా ప్రభుత్వ పాఠశాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. తరగతి గది కిటికీ పగులగొట్టిన దుండగులు చెత్తచెదారం వేశారు. ప్రతిరోజూ ఉదయం విద్యార్థులు వచ్చేసరికి పాఠశాల వరండాలో మలమూత్రాలు పోస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న దుండగులను పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలలకు రాత్రివేళల్లో కాపలాదారులు, సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Next Story