- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్అధికారులు బదిలీ
by GSrikanth |
X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఇద్దరు ఐపీఎస్అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్అడిషనల్కమిషనర్(క్రైమ్స్)గా ఉన్న ఏవీ రంగనాథ్ను మల్టీజోన్-1 ఐజీగా నియమించారు. ఇక, హైదరాబాద్సెంట్రల్జోన్డీసీపీగా ఉన్న శరత్ చంద్ర పవార్ను యాంటీ నార్కొటిక్బ్యూరో ఎస్పీగా బదిలీ చేశారు. కాగా, మరో రెండు మూడు రోజుల్లో రాష్ర్టంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్అధికారుల ట్రాన్స్ఫర్లు జరుగనున్నట్టు సమాచారం. పార్లమెంట్ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ఈ బదిలీలు జరుగనున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి.
Next Story