- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్అధికారులు బదిలీ
by GSrikanth |
ఇద్దరు ఐపీఎస్అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఇద్దరు ఐపీఎస్అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్అడిషనల్కమిషనర్(క్రైమ్స్)గా ఉన్న ఏవీ రంగనాథ్ను మల్టీజోన్-1 ఐజీగా నియమించారు. ఇక, హైదరాబాద్సెంట్రల్జోన్డీసీపీగా ఉన్న శరత్ చంద్ర పవార్ను యాంటీ నార్కొటిక్బ్యూరో ఎస్పీగా బదిలీ చేశారు. కాగా, మరో రెండు మూడు రోజుల్లో రాష్ర్టంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్అధికారుల ట్రాన్స్ఫర్లు జరుగనున్నట్టు సమాచారం. పార్లమెంట్ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ఈ బదిలీలు జరుగనున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి.
Next Story






