- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పరుగులు పెడుతోన్న ''కారు''.. 11 రౌండ్లోను TRS లీడ్
by Satheesh |

X
దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడులో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం కొనసాగిస్తోంది. 11వ రౌండ్లోను గులాబీ పార్టీ ఆధిక్యం కనపరిచినట్టు తెలుస్తోంది. 11వ రౌండ్లో టీఆర్ఎస్కు 7,235 ఓట్లు రాగా, బీజేపీకి 5,877 ఓట్లు దక్కాయి. 11 రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ 5,774 ఓట్లు లీడ్లో కొనసాగుతోంది. ప్రారంభంలో తీవ్ర ఉత్కంఠ రేపిన మునుగుడో బై పోల్ ఫలితం చివరకు అధికార పార్టీ వైపు మళ్ళుతుంది. అయితే మరో నాలుగు రౌండ్ల ఓట్ల కౌంటింగ్ మిగిలి ఉంది. ఇప్పటి వరకు వచ్చిన మెజార్టీతో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు మొదలు పెట్టాయి. మునుగోడు ఫలితంపై బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. కేసీఆర్ ఎంత ప్రలోభపెట్టిన ఓటర్లు తమ వైపు నిలిచారని నైతిక విజయం తమదే అని చెబుతున్నారు.
Next Story