- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చలితో వణుకుతున్న ఏజెన్సీ ప్రాంతాలు.. సింగిల్ డిజిట్కు పడిపోయిన ఉష్ణోగ్రతలు
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలోని ఏజేన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో గ్రామాలను పొగమంచు కప్పేసింది. ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్ కు పడిపోయింది. దీంతో సిర్పూర్ లో 6.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే.. బజార్ హత్నూర్ 7.2, బేలలో 7.5, కెరమెరిలో 7.7, తిర్యాణి లో 7.9, ఆదిలాబాద్లొ 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారీగా మంచు పట్టడంతో ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం మానేశారు.
Next Story