- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రశాంతంగా ముగిసిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఎగ్జామ్
by Vinod kumar |

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 24 ఫుడ్సేఫ్టీ ఆఫీసర్స్ భర్తీ కోసం టీఎస్పీఎస్సీ సోమవారం రాత పరీక్ష నిర్వహించింది. ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లతో ఈ పరీక్షను నిర్వహించారు. ఉదయం సెషన్ లో 57.92 శాతం అభ్యర్థులు హాజరుకాగా, మధ్యాహ్నం సెషన్లో 58.21 శాతం హాజరు నమోదైంది. పేపర్–1 తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో, పేపర్–2 ఇంగ్లీష్భాషలో నిర్వహించారు. ఈ పోస్టుల కోసం మొత్తం 16,381 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా.. 14,830 మంది హాల్ టికెట్లను డౌన్ లోడ్చేసుకున్నారు. మార్నింగ్సెషన్లో 9488 మంది, మధ్యాహ్నం సెషన్లో 9535 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరయ్యారు. ఈ పోస్టులు రాత పరీక్ష ఆధారంగానే ఎంపిక చేయనున్నారు.
Next Story