- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మైనారిటీ గురుకులాల్లో కొత్త టైం టేబుల్..
by Disha Web Desk 13 |
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మైనారిటీ గురుకులాల్లో, జూనియర్ కాలేజిల్లో కొత్త టైం టేబుల్ను తెలంగాణ మైనార్టీ రెసిడెన్సీయల్ ఎడ్యూకేషనల్ సొసైటీ గురువారం జారీ చేసింది. విద్యార్థులు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల సమయం వరకు రోజు వారి దినచర్యను కొత్త టైం టేబుల్ను షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. దిన చర్యలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి 4.30 గంటల వరకే బోధన ఉంటుదని తెలిపారు. ఈ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
బీసీ గురుకులాల్లో కూడా అమలు చేయాలి : టీఎస్ యూటీఎఫ్
మైనార్టీ గురుకులాల్లో కొత్త టైం తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేశామని టీఎస్ యూటీఎఫ్ నాయకులు పేర్కొన్నారు. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో ఆగస్టు 1 నుంచే నూతన టైం టేబుల్ అమలు జరుగుతుందన్నారు. బీసీ గురుకులాల్లో కూడా నూతన టైం టేబుల్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Next Story