- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 'స్వచ్ఛ రైల్'
by Disha Web Desk 22 |
X
దిశ, తెలంగాణ బ్యూరో : సికింద్రాబాద్రైల్వే స్టేషన్లో బుధవారం స్వచ్ఛ రైల్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు, సిబ్బంది, వినియోగదారుల చేత దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) అరుణ్ కుమార్ జైన్ ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. 'స్వచ్ఛ రైల్ -స్వచ్ఛ భారత్' మిషన్ను సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.
Next Story