- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీకేర్ ఫుల్ : ఈ రెండు రోజులు జాగ్రత్త
by Dishanational2 |
X
దిశ, వెబ్డెస్క్ : మృగశిర కార్తె ప్రారంభమైనా, ఎండలు దంచికొడుతున్నాయి. కాగా, నేడు, రేపు తెలంగాణలో కొన్ని చోట్ల వడగాలలు వీచే అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, ఖమ్మం, నల్గొండ,సూర్యపేట, కొత్తగూడెం జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇక నిన్న అత్యధికంగా కరీంనగర్ జిల్లా జమ్మికుండ మండలంలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Next Story