- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరసనలు.. అక్కడ సత్యాగ్రహ దీక్ష
by Disha Web Desk 13 |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీని అప్రజాస్వామికంగా పార్లమెంట్ మెంబర్ గా తొలగించినందుకు కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరసనలు చేపట్టనున్నది. రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ఈ నెల 27న గాంధీభవన్లో ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల వరకు సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ దీక్షలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జాతీయ అధ్యక్షులు మీనాక్షీ నటరాజన్ తదితరులు పాల్గొననున్నారు.
Next Story