- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వివాహిత మహిళ అదృశ్యం
by Disha Web Desk 20 |
X
దిశ, మొయినాబాద్ : వివాహిత మహిళ అదృష్యమైన సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, మొయినాబాద్ పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని యేనికేపల్లి గ్రామానికి చెందిన ఖానాపూర్ అనసూయ కుటుంబకలహాలతో ఈనెల 4వ తేదీ సాయంత్రం ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఎంతకు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుప్రక్కల వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె కుమారుడు కానాపురం రజనీకాంత్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు మొయినాబాద్ సీఐ లక్షిరెడ్డి తెలిపారు.
Next Story