- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి : జడ్పీ చైర్ పర్సన్
రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి : జడ్పీ చైర్ పర్సన్
by Disha Web Desk 23 |
X
దిశ,మహేశ్వరం: కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలకు అభివృద్ధి,సంక్షేమ పథకాలు లభిస్తాయని జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి అన్నారు.బుధవారం మహేశ్వరం మండలంలోని నాగారం ,నందు పల్లి, గొల్లూరు ,నాగిరెడ్డిపల్లి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానే దేశం అభివృద్ధి దిశలో పయనిస్తుందన్నారు.మహిళలు, యువకుల చూపు కాంగ్రెస్ పార్టీ వైపు మల్లిందన్నారు.చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Next Story