- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం.. ఓ నిండు ప్రాణం బలి
by Disha Web Desk 9 |
X
దిశ, షాద్నగర్: ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు యూటర్న్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ గుర్తు తెలియని వ్యక్తి మీద నుంచి బస్సు వెళ్లడంతో తల నుజ్జు నుజ్జు అయ్యి అక్కడికక్కడే మరణించాడు. దీంతో ఘటనా స్థలం కూడా భయానకంగా మారింది. రంగారెడ్ది జిల్లాలో షాద్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం.
Next Story