కాసాని ప్రచారం షురూ…

by Disha Web Desk 11 |
కాసాని ప్రచారం షురూ…
X

దిశ, చేవెళ్ల : చేవెళ్ల నియోజకవర్గం కుమ్మర గేటు వద్ద బంగారు మైసమ్మ గుడిలో ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార వాహనాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను ప్రజలు ఆదరించి, ఆశీర్వదించాలని కోరారు. చేవెళ్లను అభివృద్ధిలో పథంలో నడిపించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed