అతనే మహేశ్వరం నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్..

by Disha Web Desk 20 |
అతనే మహేశ్వరం నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్..
X

దిశ, మహేశ్వరం : కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గా మహేశ్వరం మండలం అమీర్ పేట్ గ్రామానికి చెందిన ఎర్ర చంద్రమోహన్ ను స్టేట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ పీఠం నియమించారు. సోమవారం నియామక పత్రాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి చంద్రమోహన్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లూరి రాజు, కార్పొరేటర్ బాల్ రెడ్డి, శశికాంత్, యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed