- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భార్య విడిచి వెళ్లిందని వ్యక్తి ఆత్మహత్య
by Disha Web Desk 15 |
X
దిశ, పరిగి : మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పరిగి మండలం బర్కత్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చన్గొముల్ నర్సింహులు (30)కు హైదరాబాద్ కు చెందిన మహిళతో కొంతకాలం క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. కొద్ది రోజుల క్రితం భార్య, తన కూతురుతో కలిసి భర్తను విడిచి వెళ్లిపోయింది. భార్య వెళ్లి పోయినప్పటి నుంచి చన్గొముల్ నర్సింహులు మనస్తాపానికి గురయ్యాడు. జీవితంపై విరక్తి చెంది శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని మృతి చెందాడు. ఆత్మహత్య చేసుకున్న నర్సింహులుకు తండ్రి పాపయ్య, తల్లి చంద్రమ్మ ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు.
Next Story