- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పర్యటన ఖరారు.. మరోసారి హైదరాబాద్కు ప్రధాని మోడీ
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి హైదరాబాద్ పర్యనటకు రానున్నారు. ఈనెల 10వ తేదీ నుంచి 14వ తేదీవరకు నగరంలోని హెచ్ఐసీసీలో జరిగే UNWGIC సదస్సులో 11వ తేదీన ప్రధాని పాల్గొనున్నారు. ఈ సమావేశం ఐక్యరాజ్య సమితి, కేంద్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో జరగనుంది. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 115 దేశాల నుంచి 550 మందికిపైగా ప్రతినిధులు దీనికి హాజరుకానున్నారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ సదస్సుకు సంబంధించిన వివరాలను ఇప్పటికే వెల్లడించారు. జియోస్పేషియల్ రంగంలో భారత్ సాధించిన ప్రగతిని ఈ సదస్సులో చర్చిస్తారు. ప్రధాని పర్యటన విషయమై పీఎంఓ నుంచి సోమవారం అధికారిక ప్రకటన విడుదలైంది.
Next Story