స్పీచ్‌లో ఆ ఒక్క పదాన్నే 19 సార్లు ప్రస్తావించిన ప్రధాని మోడీ

by Disha Web Desk 19 |
స్పీచ్‌లో ఆ ఒక్క పదాన్నే 19 సార్లు ప్రస్తావించిన ప్రధాని మోడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ నిజామాబాద్ సభలో తన స్పీచ్ ను తెలుగులో ప్రారంభించారు. ‘నా కుటుం సభ్యులారా’ అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఇలా పొలిటికల్, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ స్పీచ్ కలిసి మొత్తం 19 సార్లు ఈ పదాన్ని వినియోగించారు. పొలిటికల్ స్పీచ్ లో 12 సార్లు.. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ స్పీచ్ లో ఏడుసార్లు ‘నా కుటుం సభ్యులారా’ అంటూ ప్రస్తావించారు. గతంలో ఎన్నడూ ప్రధాని తన స్పీచ్ లో ఈ తరహా విధానాన్ని అనుసరించలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే పదే పదే ‘నా కుటుంబ సభ్యులారా’ అనే పదాన్ని వినియోగిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

Next Story