- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
NTR Jayanthi: తాతకు నివాళులు అర్పించిన జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..ఆకట్టుకున్న తారక్ ట్వీట్
by Disha Web Desk 19 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత నందమూరి తారక రామారావు శత జయంతి(NTR Jayanthi) సందర్భంగా సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR), కళ్యాణ్ రామ్(Kalyan Ram)లు నివాళులర్పించారు. శనివారం ఉదయం హైదరాబాద్లోని ట్యాంక్ బండ్(Tank Bund) వద్దకు చేరుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన సమాధికి పుష్పాంజలి ఘటించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా దివంగత ఎన్టీఆర్ను ఉద్దేశిస్తూ, మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నపోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రిని ఈ గుండెని మరొక్కసారి సాకిపో తాతా.. అంటూ జూనియర్ చేసిన ట్వీట్ అందరిని ఆకట్టుకుంటుంది.
Next Story