- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
పోలింగ్ కేంద్రంలోకి చిన్నారికి నో ఎంట్రీ.. మహిళా కానిస్టేబుల్ ఏం చేశారో తెలుసా..? (వీడియో)
by Rajesh |
![పోలింగ్ కేంద్రంలోకి చిన్నారికి నో ఎంట్రీ.. మహిళా కానిస్టేబుల్ ఏం చేశారో తెలుసా..? (వీడియో) పోలింగ్ కేంద్రంలోకి చిన్నారికి నో ఎంట్రీ.. మహిళా కానిస్టేబుల్ ఏం చేశారో తెలుసా..? (వీడియో)](https://www.dishadaily.com/h-upload/2024/05/27/338146-mlc.webp)
X
దిశ, వెబ్డెస్క్ : ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ వేళ ఓ ఆసక్తికర ఇన్సిడెంట్ జరిగింది. మహబూబాబాద్ పట్టభద్రుల పోలింగ్ కేంద్రానికి చిన్నారితో ఓ మహిళ వచ్చింది. అయితే పాపను పోలింగ్ కేంద్రంలోకి అధికారులు అనుమతించలేదు. అయితే అక్కడే డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ చిన్నారిని కాసేపు ఆడించారు. మహిళ తన ఓటు హక్కును వినియోగించికున్న తర్వాత చిన్నారిని తీసుకుని వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఉప ఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు నిలిచారు.
Next Story