- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు అదృశ్యం
by Sridhar Babu |
X
దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరంలోని మాలపల్లికి చెందిన 7 సంవత్సరాల బాలుడు కనిపించడం లేదని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఒకటవ టౌన్ ఎస్హెచ్ఓ విజయ్ బాబు తెలిపారు. గత నెల 30న మాల పల్లికి చెందిన మహ్మద్ సల్మాన్ వాహజ్ అలియాస్ మినాజ్ ( 7) తన ఇంటి ముందు తోటి పిల్లలతో ఆడుకునేందుకు వేళ్లి ఇంటికి తిరిగి రాలేదు. ఈ మేరకు అతని తండ్రి మహ్మద్ అయాజ్ స్థానిక ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గత రెండు రోజులుగా సల్మాన్ ఆచూకీ లేకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు.
Next Story